Telugu Kathalu|telugu janapada stories navalalu


చెట్టులో దేవుడున్నాడు

ఒక ఆశ్రమంలో ఒక సాధువు ఉన్నాడు. ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు.ఒకరోజు ఆయన తన శిష్యులతో అన్ని ప్రాంతాల్లోనూ దేవుడు ఉన్నాడు. కనుక మీరు అందరికీ నమస్కరించండి అని ఆజ్ఞాపించాడు. ఒకరోజు ఆ శిష్యుడు హోమానికి అవసరమైన కట్టెలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు హఠాత్తుగా పారిపోండి పారిపోండి మదపుటేనుగు వస్తుంది అని పెద్దగా ఒక కేక వినిపించింది. కాకి కావడంతోనే అక్కడున్న వారందరూ పారిపోయారు. అయితే ఆ శిష్యుడు మాత్రం అక్కడి నుండి కనీసం జరగని ఐనా జరగలేదు. నేనెందుకు పరిగెత్తాలి నేను దేవుణ్ణి. ఆ ఏనుగు దేవుడే అని అనుకుంటూ ఒక అడుగైన అటు ఇటు వేయకుండా అక్కడే నిలబడ్డాడు. ఏనుగు కి నమస్కరించి భగవంతుడిని కీర్తించు సాగాడు.అతడిని చూసి ఏనుగు పైనున్న మావటివాడు పారిపో పారిపో అని అరిచాడు. అప్పటికి ఆ శిష్యుడు పారిపోలేదు. ఆ శిశువుని ఏనుగు సమీపించి తన తొండంతో అతడిని చుట్టి ఒక పక్కకు విసిరేసింది. అతడికి బలమైన గాయాలు తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు.ఆశ్రమ వాసులు జరిగినదంతా తెలుసుకుని అతడిని ఆశ్రమానికి తీసుకు వచ్చారు. శిష్యుడు క్రమంగా తెలువిలోకి వచ్చాడు. మిగతా శిష్యులతో ఒకడు అతన్ని చూసి ఏనుగు వస్తున్న సంగతి నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు అక్కడినుండి పారిపోలేదు అని అడిగాడు. అందుకు శిష్యుడు ఇలా జవాబిచ్చాడు.
ప్రపంచంలోని జీవరాసులని భగవంతుని రూపాలే.మానవుడు జంతువు తదితర జీవరాసుల అన్నిటిలోనూ ఆయన ఉన్నాడని మన గురువు గారు చెప్పారు కదా. కనుకనే ఏనుగులు చూసినప్పుడు నేను ఏనుగు రూపంలో భగవంతుడు వస్తున్నాడు అని భావించాను. అందుకే అక్కడి నుండి పారి పోలేదు అన్నాడు.అయితే ఆ ఏనుగు పైనున్న మావటివాడు హెచ్చరించిన అప్పుడు అతని మాట పై నీకెందుకు నమ్మకం కుదరలేదు. నువ్వు ఆ మా బట్టి వాడితో ఉన్న భగవంతుడి మాటలను గౌరవించాల్సిందే. హాయ్ చేరికలు పట్టించుకోవాల్సిన ది కదా అన్నాడు.

ఈ కథలోని నీతి:పాపాత్ములు లోనూ పుణ్యాత్ములు లోనూ అలాగే మంచి వారిలోనూ చెడ్డ వారిలోనూ అందరిలోనూ దేవుడున్నాడు. అయితే భక్తి మంచితనం లేని వారితోనూ దుర్మార్గులను వెళ్ళకూడదు. వారికి దూరంగా ఉండాలి. మంచి వారితోనే స్నేహం చేయాలి.


ధృడమైన నమ్మకం

పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపై ఉన్న గూటిలో ఒక గద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్ల లో ఉంచాడు. ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది.గద్ద పిల్ల తానుకూడా కోడిపిల్ల అనుకొని ఇతర కోడి పిల్లల తోపాటు తిరగసాగింది.
ఆ గద్ద పిల్ల తాను కోడి పిల్లలు అన్న విశ్వాసంతో కోడి పిల్ల లాగానే వ్యవహరిస్తూ జీవించింది. అందుకే ఆ గద్ద పిల్ల ఎగరడానికి ప్రయత్నించ లేక మిగతా కోడి పిల్లల మధ్య పెరుగుతూ వచ్చింది. గద్ద పిల్ల దృఢంగా పెరిగి పెద్దయిన తర్వాత తాను కోడి పిల్ల కాదన్న భావం తో తో పైకి ఎగరాలని కోరిక కలిగింది. తాను ఎగరాలి అన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది.
ఒకరోజు కథ పిల్ల తన విశాలమైన కోరికలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పైకి పోయింది. అయ్యో ఎందుకు ఎగిరిన గద్ద ఎత్తయిన చెట్టుపై ఉన్న తన గూటికి చేరింది. తన కంచి లోపల తిరిగే కోడి పిల్లల గా జీవించడం కాదన్న నమ్మకం కలిగింది.తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది.ఇప్పుడు ఆ గద్ద ఎత్తయిన చెట్టు పైన నివసించే ధైర్యానికి స్వాతంత్య్రానికి చిహ్నంగా గా నిలిచింది.

ఈ కథలోని నీతి: దృఢమైన నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు.

రాజు సాధువులు

ఒక రోజు రాజు గారు గుర్రంపై స్వారీ చేస్తూ అడవి కి పోతున్నాడు.అక్కడ కొంతమంది సాధువులు యాగం చేయడానికి అతడు గమనించాడు. అది బాగా చలికాలమైనా ఈ సాధువులు భుజంపై కండువా లేకుండా అతడు చూచాడు. రాజుకు దయ కలిగింది.తన ప్రధాన అధికారి ని పిలిచి ఆ సాధువులకు కావలసిన అన్ని గుడ్డలను ఇవ్వమని ఆజ్ఞ జారీ చేశాడు. అధికారి రాజు ఆజ్ఞను వెంటనే పాటించాడు.అక్కడకు వచ్చిన రాజు వైపు చూసి ఒక సాధువు నేను మీకు ఏమైనా సహాయ పడగలన అని అడిగాడు. సాధువు అన్న మాటలకు రాజు విని ఆశ్చర్యపోయాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. కానీ శాంతం గాని ఉండి పోయాడు. మీ నుండి నాకు ఎలాంటి సహాయం అక్కర్లేదు.ఈ చల్లటి వాతావరణంలో వస్త్రాలు లేకుండా ఉన్న మిమ్మల్ని చూడటం వల్ల మీ కోసం కొన్ని కొన్ని వస్త్రాలను తెచ్చాను. నేను ఈ దేశానికి రాజును అని అన్నాడు.అయితే చిన్న చిన్న దేశాలను జయించి వాటిని కొల్లగొట్టే రాజు నీవే నన్న మాట. దోపిడీదారులు మాకు ఏమి ఇవ్వగలడు. అని రాజు ముఖంలోకి చూస్తూ ఆ సాధువు చెప్పాడు. రాజుకు మరింత ఆశ్చర్యం వేసింది. ప్రజల హృదయాన్ని చేయించిన అప్పుడే నీవు విజేత అవుతావు. మా వరకు మాకు ఏది అక్కర్లేదు. మా దగ్గర ఉన్నంతలో మేము ఇతరులకు ఇవ్వగలం. మీకు ఏమైనా కావాలా అని సాధువు తన మాటను పొడిగించారు. తాను ఎదురు చూడని సంఘటన జరగటం వల్ల రాజు చాలా ఆశ్చర్య పడ్డాడు. ఆ సాధువు మాటల్లో దాగి ఉన్న సందేశాన్ని అతడు అర్థం చేసుకున్నాడు. రాజు ఆనాటినుండి యుద్ధ ప్రయత్నాలు చేసి రక్తపాతం కలిగించకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు.

నిజమైన తెలివి

రాజారావు కు ఇద్దరు కుమారులు.వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో చిన్న పరీక్ష పెట్టాడు.అందులో ఎవరు నీకు ఇస్తే వారికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి ఈ ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును ఈ దనం తో కొనకండి అని వారితో చెప్పాడు.
పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్నఫలంగా బజారుకు వైపు వేగంగా పరిగెత్తాడు. మార్కెట్లో ఉన్న వస్తువుల లో గడ్డి చాలా చౌకైన వస్తువు అని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో ఎండుగడ్డి కొన్నాడు.అయినా మొత్తం ఇంటి నింపేందుకు అది సరిపోలేదు.రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తిచేయాలని మనసులో అనుకుని బాగా ఆలోచించాడు.ఆ తరువాత తండ్రి ఇచ్చిన డబ్బుతో ఒక్క రూపాయితో కొవ్వొత్తిని కొని ఇంటికి తీసుకొని పోయి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తూండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసింది.
రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది వ్యాపార బాధ్యతలు చిన్నకొడుకు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించాలని పెద్దకొడుకు చెప్పాడు.

ఈ కథలోని నీతి :తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు.

శత్రువుతో స్నేహం చేయకు

ఒక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. కింద ఉన్న బొరియల్లో ఒక ఎలుక ఉంది.ఆ చెట్టు దగ్గరికి సాయంత్ర సమయంలో రోజు ఒక వేటగాడు వచ్చి ఆ చెట్టు దగ్గర లో తిరిగి జంతువులను పట్టడానికి వలపన్ని వెళ్లి పొద్దున్నే మళ్ళీ వస్తాడు. ఒక రోజు పిల్లీ ఆహారం కోసం చెట్టుదిగి పొరపాటున ఆ వలలో చిక్కుకుంది.అప్పుడే ఆహారం కోసం ఖనం నుంచి బయటకు వచ్చిన ఎలుక అక్కడ తిరుగుతున్న గుడ్లగూబని ముంగిస ని చూసి భయపడి పోయింది. ఆ రెండింటి నుంచి తప్పించుకొని ధైర్యంగా ఉండాలని అనుకోంది. మరో వైపు నుంచి వల దగ్గరికెళ్లి  పిల్లినిచూసింది ఎలుక.

పిల్లి నేను నీవల్ల నీ కొరికి నీకు సాయం చేయగలను. కానీ ప్రస్తుతం గుడ్లగూబ ముంగిస ఈ దగ్గరలో ఉన్నాయి ముందు నీవు వోళ్లోకి నన్ను తీసుకో. నా భయం తీరుతుంది అని ఎలుక. నువ్వు శరణుకోరి వస్తున్నావ్ కనుక క నిన్ను తప్పక రక్షిస్తా భయం విడిచి నా దగ్గరకు రా. నా దగ్గర ఇప్పుడు రక్షణ నీకు. అది ఎంతో ప్రేమగా పిల్లి ఎలుక తో.
ఎలుకకు ధైర్యం వచ్చింది అందుకే కదా నీ దగ్గర శరణు కోరాను. నిన్ను కూడా ఈ వారం నుండి రక్షిస్తాను అంటూ వలలో దూరి పిల్లి-ఒడిలో ఎలుక దాక్కుంది.
ఎంత విచిత్రం పిలి ఒడిలో ఎలుక దాక్కోవడం.
పిల్లిని చూసి భయ ముగిసాక నుంచి పారిపోయాయి.

తెలివైన ఆలోచన

ఒక ఊర్లో ఒక రైతు తన కొడుక్కి శ్రమ తెలియకుండా ఇంట్లో పని పాటలు బాగా చేసే ఒక మంచి పిల్ల తో పెళ్లి చేయ గలిగాడు. ఎద్దుల బండి నిండా రేగుపళ్ళు నింపుకుని చుట్టుపట్ల గ్రామాలలో అమ్ముకోడానికి బయలుదేరాడు. వీధుల వెంట బండిని తోలుకుంటూ రేగుపళ్ళు అని అమ్ముతున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్లు పిల్లలు ముసలమ్మలు అందరూ త్వరత్వరగా తమ ఇళ్లను వాకిళ్లను వూర్చడం మొదలుపెట్టారు. చెత్త పోగు చేసి ఎవరికి వీలైన దాంట్లో వారు పెట్టారు. ఒక గృహిణి పెద్ద గోనెసంచి తెచ్చి నిండా చెత్త తీసుకొని వచ్చింది. ఇంకో అమ్మాయి గంప నిండా మరో అమ్మాయి కొంగు నిండా కట్టుకొని వచ్చింది. బాల పిల్లలు చెత్త చెదారం తీర్చుకోవచ్చు.

కామెంట్‌లు